* మే 13 నుంచి 16 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు
కాకినాడ, న్యూస్టుడే: జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఈఏపీసెట్)-2024 నోటిఫికేషన్ను మార్చి 11న విడుదల చేసినట్లు సెట్ ఛైర్మన్, ఉప కులపతి జీవీఆర్ ప్రసాదరాజు, కన్వీనర్ డీఏపీ కె.వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 13 నుంచి 16 వరకు ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు, మే 17 నుంచి 19 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 12న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తెలంగాణలో సికింద్రాబాద్, ఎల్బీనగర్లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివరాలకు https://cets.apsche.ap.gov.in, 0884-2359599, 2342499 నంబర్లలో సంప్రదించవచ్చు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.