తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్టుడే: తిరుపతిలో ఏప్రిల్ 28న జరిగిన ఏపీసెట్ 2024కు 82 శాతం మంది హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పరీక్ష తిరుపతిలో ప్రశాంతంగా జరిగినట్లు రీజినల్ కోఆర్డినేటర్ ఎస్వీయూ బయోకెమిస్ట్రీ ఆచార్యులు ఎస్డీఎస్ మూర్తి తెలిపారు. ఐదు కేంద్రాల్లో 4,073 మంది అభ్యర్థులకుగాను 3,365 మంది (82%) హాజరయ్యారన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ రైల్వే రక్షణ వ్యవస్థలో మీరూ భాగమవుతారా?!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ పుస్తక పఠనం ఆస్వాదిస్తున్నారా.span>
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.