1. తెలంగాణ హైకోర్టులో 73 ఏళ్ల కేసు పరిష్కారం
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్లో జ్యోతి సురేఖ తిరుగులేని ప్రదర్శన చేసింది. కాంపౌండ్ మహిళల వ్యక్తిగత, టీమ్, మిక్స్డ్ విభాగాల్లో ఆమె పసిడి పతకాలు గెలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ మరణం
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) మరణించారు. దక్షిణ భారతదేశంలో హిందీ సాహిత్యం, జర్నలిజం అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి!
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసిన వైకాపా
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మ్యానిఫెస్టో 2024ను ప్రకటించారు. కొత్త హామీలు, ఉన్న పథకాల్లోనూ పెద్దగా మార్పుచేర్పులేమీ లేకుండా సాదాసీదా మ్యానిఫెస్టో విడుదల చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.