జగదాంబకూడలి, న్యూస్టుడే: సెమ్స్, విశాఖ పోర్టు నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి ధ్రువపత్రాలు అందజేశాయి.
విశాఖపట్నం: సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఇన్ మారీటైం అండ్ షిప్ బిల్డింగ్ (సెమ్స్), విశాఖ పోర్టు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధి శిక్షణా కార్యక్రమం ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువతకు మే 9న జరిగిన ఒక కార్యక్రమంలో పోర్టు ఛైర్మన్ అంగముత్తు ధ్రువపత్రాలు అందజేశారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో కొరియర్ సూపర్వైజర్, వేర్హౌస్ ఎగ్జిక్యూటివ్, మెషిన్ ఆపరేటర్స్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. మహిళా సాధికారితను దృష్టిలో ఉంచుకొని, మొదటి విడతగా 25 మంది విద్యార్థినులకు ఈ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ మార్చి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు 60 రోజుల పాటు కొనసాగింది.
Some more information
"A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.