లాలాపేట, న్యూస్టుడే: అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు నిర్వహించే టీఎస్-సెట్ (తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్) అక్టోబరు 30న రాష్ట్రంలో ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ పరీక్షలకు 78.03 శాతం హాజరు నమోదైంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీలో 25 శాతం ప్రవేశాలుంటేనే కోర్సు కొనసాగింపు
‣ హైదరాబాద్ జిల్లాలో అత్యధిక టీఆర్టీ దరఖాస్తులు
‣ జేఎల్ ఇంగ్లిష్ పరీక్ష ప్రశ్నలపై వివరణ ఇవ్వండి
‣ స.హ. కమిషన్లలో పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.