సమర్కండ్: ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుండటంతో వైద్య విద్యార్థులు ఉజ్బెకిస్థాన్ బాట పట్టారు. 93ఏళ్ల చరిత్ర కలిగిన సమర్కండ్ మెడికల్ విశ్వవిద్యాలయంలో భారీగా భారత విద్యార్థులు చేరారు. 2021 వరకూ ఈ వర్సిటీలో 100 నుంచి 150 మంది వరకూ చేరేవారు. ఈ ఏడాది ఈ సంఖ్య 3,000కు చేరింది. ఇందులో ఉక్రెయిన్లో చేరినవారు 1,000 మందిదాకా ఉన్నారు. భారీగా వచ్చే విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని, భారత్ నుంచి 40 మంది అధ్యాపకులను నియమించామని సమర్కండ్ వర్సిటీ ఉప కులపతి జాఫర్ అమినోవ్ తెలిపారు.
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం... మీ కోసం!
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్లో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.