* మార్చి 17న ప్రాథమిక పరీక్ష
* ఏపీపీఎస్సీ ప్రకటన
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్ చేసుకొనేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఎడిట్ ఆప్షన్ను అందుబాటులో పొందుపరిచింది. వివరాలు తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తప్పులు సరి చేసుకోవాలని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో 81 ఖాళీలు భర్తీ కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్తులకు మార్చి 17న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 కరెక్షన్స్ విండో లింక్ కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.