విశాఖపట్నం(సాగర్నగర్), న్యూస్టుడే: గీతం డీమ్డ్ వర్సిటీ ఇంజినీరింగ్, బి-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, ఎం-ఆర్క్ కోర్సుల్లో చేరడానికి ఇటీవల నిర్వహించిన ప్రవేశ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య కె.శివరామకృష్ణ మే 25న విడుదల చేశారు. ఇందులో ప్రతిభ కనబర్చినవారికి ఫీజు రాయితీ ఉంటుందన్నారు. జూన్ 1నుంచి 5 వరకు అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నామని, వివరాలకు గీతం వెబ్సైట్ www.gitam.edu ను పరిశీలించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.