ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో బీడీఎస్ యాజమాన్య కోటా కింద మిగిలిపోయిన సీట్ల భర్తీకి మాప్అప్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ను కాళోజీ వర్సిటీ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి జనవరి 25 సాయంత్రం 6 గంటల వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కోరింది. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.