* రేపటి నుంచి ఆన్లైన్లోనే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్దరఖాస్తుల స్వీకరణ
AP Tenth Class: ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. సోమవారం (ఏప్రిల్ 22న) టెన్త్ క్లాస్ ఫైనల్ పరీక్షల ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారు.
ఆన్లైన్లోనే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్దరఖాస్తులు
ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్క్లాస్లో ఉత్తీర్ణత సాధించారు. 11.87 శాతం సెకండ్క్లాస్, 5.56 శాతం మంది థర్డ్క్లాస్లో పాసయ్యారు. రేపటి నుంచి (ఏప్రిల్ 23) ఆన్లైన్లోనే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్దరఖాస్తులు స్వీకరించనున్నారు. 4 రోజుల్లో అధికారిక వెబ్సైట్నుంచి మెమోలు డౌన్లోడ్చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
టెన్త్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.