• facebook
  • whatsapp
  • telegram

Lawcet :17 నుంచి లాసెట్‌ కౌన్సెలింగ్‌

ఈనాడు, అమరావతి: న్యాయ విద్యలో ప్రవేశాలకు న‌వంబ‌రు 17 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్‌ ఛైర్‌పర్సన్‌ ఉమామహేశ్వరి దేవి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 18-22, ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన 21, వెబ్‌ ఐచ్ఛికాల నమోదు 23-25, ఐచ్ఛికాల మార్పు 26, సీట్ల కేటాయింపు 28న చేయనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 29 నుంచి 30లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని వివరించారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!

‣ ఐటీలో ట్రెండింగ్‌ కోర్సులు

‣ మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్‌ విద్యార్థిని సంహిత ఘనత

‣ మీ కెరియర్‌ ‘డిజైన్‌’ చేసుకోండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.