ఈనాడు, అమరావతి: న్యాయ విద్యలో ప్రవేశాలకు నవంబరు 17 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్పర్సన్ ఉమామహేశ్వరి దేవి తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన 18-22, ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన 21, వెబ్ ఐచ్ఛికాల నమోదు 23-25, ఐచ్ఛికాల మార్పు 26, సీట్ల కేటాయింపు 28న చేయనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు 29 నుంచి 30లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.