ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో గత జూన్ నుంచి డిసెంబరు వరకు సరాసరిన రోజుకు 78.12 శాతం మంది విద్యార్థులు హాజరవుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 86.07 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారని పేర్కొంది. ‘ఈనాడు’లో జనవరి 2న ప్రచురితమైన ‘జగనన్న ఘోర ముద్ద!’ కథనానికి మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ వివరణ ఇచ్చారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.