• facebook
  • whatsapp
  • telegram

AP Gvt Schools: ‘ప్రభుత్వ బడుల్లో 78 శాతం హాజరు’

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో గత జూన్‌ నుంచి డిసెంబరు వరకు సరాసరిన రోజుకు 78.12 శాతం మంది విద్యార్థులు హాజరవుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 86.07 శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారని పేర్కొంది. ‘ఈనాడు’లో జ‌న‌వ‌రి 2న‌ ప్రచురితమైన ‘జగనన్న ఘోర ముద్ద!’ కథనానికి మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌ వివరణ ఇచ్చారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ రక్షణ రంగంలో మేటి కొలువులు

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.