ఈనాడు డిజిటల్, అమరావతి: అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగాలకు రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఫిబ్రవరి 12న జరగనుంది. అర్హులైన అభ్యర్థులు వెబ్సైట్ నుంచి కాల్లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ పరిశీలన జరగనుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ సరైన వ్యూహాలతో సవ్యంగా సాధన!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.