ఈనాడు, అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్ పరీక్షల్లో ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణత నమోదైంది. ఎనిమిదేళ్ల ఫలితాలతో పోల్చితే ఈసారే ఎక్కువ మంది విద్యార్థులు పాసయ్యారు. రెండు సంవత్సరాలకు కలిపి 8,55,030 మంది పరీక్షలు రాయగా.. 6,17,403 మంది (72%) ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 67%, ద్వితీయ సంవత్సరంలో 78% మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ప్రథమ సంవత్సరంలో 61%, రెండో ఏడాదిలో 72% పాసయ్యారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వి.వి.సుబ్బారావుతో కలిసి ఇంటర్ మండలి కార్యదర్శి సౌరభ్ గౌర్ ఏప్రిల్ 12న విడుదల చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్టాన్ఫర్డ్లో ఎంబీఏ సీటు.. రూ.కోటి స్కాలర్షిప్పు!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.