ఈనాడు, అమరావతి: గతంలో ఇంటర్ అనుత్తీర్ణులైన విద్యార్థులకు ఈసారి కొత్త విధానంలో రూపొందించే ప్రశ్నపత్రాలతోనే పరీక్షలు నిర్వహించనున్నారు. మే 5 నుంచి జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు కరోనా పరిస్థితుల నేపథ్యంలో 30శాతం పాఠ్యాంశాలను తగ్గించారు. ఈ విధానాన్ని పాత విద్యార్థులకూ వర్తింపచేయనున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.