ఈనాడు, అమరావతి: ఇంటర్ మొదటి ఏడాది పరీక్ష ఫీజు చెల్లింపు గడువును మార్చి 5వతేదీ వరకు పొడిగించారు. మరోసారి పొడిగింపు ఉండదని, విద్యార్థులు కళాశాల నుంచే కాకుండా నేరుగా వెబ్సైట్ ద్వారా చెల్లించవచ్చని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.