ఈనాడు, అమరావతి: జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష(ఎన్టీఎస్ఈ) దరఖాస్తు గడువును డిసెంబరు 20 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష రుసుము రూ.200 సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.