బీబీనగర్, న్యూస్టుడే: బీబీనగర్ ఎయిమ్స్లో డిసెంబరు 16వ తేదీ నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించనున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్, సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయినా.. కరోనా కారణంగా తరగతుల ప్రారంభంలో జాప్యం జరిగిందని, ప్రస్తుతం కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సూచనలు మేరకు తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.