• facebook
  • whatsapp
  • telegram

పీహెచ్‌డీ ప్రవేశాల్లో రిజర్వేషన్‌ పాటించండి

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌లో ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ ప్రవేశాల్లో రిజర్వేషన్‌తో పాటు 1:8 నిష్పత్తిని అమలుచేయాలని రాష్ట్ర ఎస్‌సీ, ఎస్‌టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ అధికారులను ఆదేశించారు. కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రిజర్వేషన్‌ నిబంధనలను పాటిస్తూ ప్రవేశాలు జరపాలని జ‌న‌వ‌రి 22న ఆదేశించారు. ఈ మేర‌కు విద్యాశాఖకూ ఉత్తర్వులు పంపారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.