గుంటూరు (జిల్లాపరిషత్తు), న్యూస్టుడే: వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని అగ్రి బీఎస్సీ, అనుబంధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను జనవరి 27 నుంచి 29వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ టి.గిరిధరకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. www.angrau.ac.in యు.జి.అడ్మిషన్స్ పోర్టల్లో కోరుకున్న కోర్సులు, కళాశాలలను ఎంపిక చేసుకుని నమోదు చేయాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.