ఈనాడు, అమరావతి: రాష్ట్ర స్థాయి జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్టీఎస్ఈ) స్టేజ్-2 పరీక్షలకు సంబంధించి విశాఖపట్నం నగరంలోని పరీక్ష కేంద్రాల్లో మార్పు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు సుబ్బారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 14న ఈ పరీక్ష జరగనుంది. విద్యార్థులు అడ్మిట్ కార్డులను www.ntse.nic.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.