లక్ష్యాన్ని నిర్ణయించుకోవడమే కాదు.. దానికి పట్టే సమయాన్నీ, తీసుకోవాల్సిన శ్రమనూ అంచనా
సివిల్స్ ఆలిండియా టాపర్ వాయిస్ ఐఐటీ చదువు, కార్పొరేట్ కంపెనీ కొలువు.. ఏవీ తనకు సంతృప్తి ఇవ్వలేదు..
‘మన లక్ష్మి కొడుకు కలెక్టరయ్యిండట...’ఇప్పుడు వెలిచాల ఊరిలో ఎవరి నోట విన్నా ఇదే మాట. కరీంనగర్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందా పల్లె. అందరితో కలుపుగోలుగా ఉండే ఆ తల్లి లక్ష్మి మాత్రమే కాదు..
కంప్యూటర్ ఇంజినీరింగ్ చదువు.. నాలుగో ఏడాదిలోనే ప్రాంగణ ఎంపికల్లో సాఫ్ట్వేర్ కొలువు.. రూ.లక్షల జీతం..
లక్ష్య సాధన నల్లేరు మీద నడక కాదు.. కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో ప్రయత్నాల వెనుకే గెలుపు దాగి ఉంటుందని ఎన్నో విజయ గాథలు మనకు చెబుతున్నాయి.
సివిల్ సర్వీసెస్-2022లో అప్పుడు సూర్యాపేట జిల్లాకు చెందిన ఉమాహారతి 3వ ర్యాంకు సాధించారు.
కల కన్నాడు... జనం వెతలు తగ్గించి ఆత్మసంతృప్తినిచ్చే హోదాను అందుకోవాలనే అందమైన కల!
తాజాగా వెలువడిన ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఈ) -2018 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అఖిలభారత స్థాయిలో విశిష్ట ప్రతిభ చూపారు. ఈసీఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణానికి చెందిన చెరుకూరి సాయి దీప్ 2వ ర్యాంకు సాధించగా...తెలంగాణలోని నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన రమేష్ కాముల్ల 3వ ర్యాంకు సాధించాడు. ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లోని వివిధ అంశాలపై పట్టు పెంచుకుని...సర్వీస్ సాధించాలన్న పట్టుదలతో ఉంటే ఈఎస్ఈలో విజయం సాధించడం కష్టమేమీ కాదని అంటున్నారు ఈ విజేతలు!
కేవలం డిగ్రీ అర్హతతోనే విదేశంలో ఉద్యోగం.. అదీ అక్కడి ప్రభుత్వ వైద్య రంగంలో స్థిరమైన కొలువు! ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులను చూస్తే ఎవరూ ఇది సాధ్యమని అనుకోరు.
జేఈఈ... ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో ఇంజినీరింగ్ ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష.
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు జేఈఈ అడ్వాన్సుడు ఫలితాల్లో సత్తాచాటారు.
ఈనాడు యంత్రాంగం: అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా భావించే జేఈఈ అడ్వాన్స్డ్.............
‘చదివించేవాళ్లు లేరు’, ‘డబ్బుల్లేవు’... చదువుకోకపోవడానికి ఇలా ఎన్నో కారణాలు చెబుతుంటాం!
చేతులు లేకుండా జన్మించడాన్ని లోపంగా భావించలేదు ఆ యువకుడు.
OTP has been sent to your registered email Id.