Post your question

 

    Asked By: మౌన దాసి

    Ans:

    చాప్టర్ల వారీగా చదివి, ప్రభుత్వ విధానాల వివరాలను గుర్తుపెట్టుకోండి. డేటా మొత్తం బట్టీ పట్టాల్సిన అవసరంలేదు.

    Asked By: దినేష్ గౌడ్

    Ans:

    ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ చేసినవారికి జేఎల్‌ఎం పోస్టులకు అర్హత ఉండదు.

    Asked By: బోగి చిరు

    Ans:

    మీకు టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్, గురుకులాల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ఉంది. మీరు ఏదైనా ఉపాధ్యాయ ట్రైనింగ్‌కు సంబంధించి బీఈడీ లాంటివి చేసి ఉంటే గురుకుల్లాల్లో టీచర్‌ పోస్టులకు కూడా అర్హత ఉంటుంది.

    Asked By: మాతంగి అనుష

    Ans:

    కంప్యూటర్‌ ఆపరేటర్‌ లాంటి కొన్ని పోస్టులకు మాత్రమే టైపింగ్‌ సర్టిఫికెట్‌ అవసరం ఉంటుంది. మిగిలినవాటికి అవసరం లేదు.

    Asked By: పల్లపు రాజశేఖర్

    Ans:

    అవును, ఈ రెండింటికీ పరీక్షలు వేర్వేరుగా జరుగుతాయి.

    Asked By: అమనగంటి

    Ans:

    మీరు శాశ్వత నివాస ఆధారాలు చూపించి సంగారెడ్డి జిల్లాలో ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్‌ను పొందవచ్చు.

    Asked By: సోమా

    Ans:

    గ్రూప్‌-2 ప్రిపరేషన్‌ గ్రూప్‌-4కి కూడా సరిపోతుంది. అయితే గ్రూప్‌-4కి అదనంగా సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ను చదవాలి. మీరు కంగారుపడకుండా రెండింటికీ ఏకకాలంలో ప్రిపరేషన్‌ను కొనసాగించండి.