వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) ఆధ్వర్యంలో ఏప్రిల్/మేలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు గడువును పొడిగించారు. రూ.50 అపరాధ రుసుంతో మార్చి 7వ తేదీ వరకు చెల్లించాలని ఉమ్మడి జిల్లా సమన్వయ అధికారి శంకర్రావు మార్చి 7న తెలిపారు. మీసేవా/టీఎస్ ఆన్లైన్ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని చెప్పారు. పరీక్షల ఫీజు, ఇతర వివరాలకు 80084 03631 చరవాణి నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భవిష్యత్తు.. ఈ 12 టెక్నాలజీలదే!
‣ రైల్వే కోర్సులు.. అపార అవకాశాలు
‣ విజయానికి నైపుణ్యాలే సోపానాలు!
‣ వండర్ కెరియర్.. విజువల్ అనలిటిక్స్
‣ ఇవి పాటిస్తే.. సర్కారు నౌకరీ!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.