ఏఎన్యూ, న్యూస్టుడే : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో మార్చి 27 నుంచి జరగాల్సిన పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీఈ రెడ్డి ప్రకాశరావు ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. వీటిని ఏప్రిల్ 2 నుంచి నిర్వహిస్తామని చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.