ఈనాడు, అమరావతి: ఏపీ ఎంసెట్ (బైపీసీ స్ట్రీమ్)లో 95.22శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 182 కళాశాలల్లో 9,354 సీట్లు ఉండగా వీటిల్లో 8,907 మంది ప్రవేశాలు పొందారు. బీఫార్మసీలో 7,931 సీట్లు ఉండగా 7,495, ఫార్మా-డీలో 1,368 సీట్లు ఉండగా 1,361 నిండాయి. బయోటెక్నాలజీ లాంటి ఇంజినీరింగ్ కోర్సుల్లో 55 సీట్లు ఉండగా 51 మంది ప్రవేశాలు పొందారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.