1. Results: ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599 మార్కులు
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి ఈ మార్కులు వచ్చాయి. ఒక్క హిందీలో తప్ప మిగతా అయిదు సబ్జెక్టుల్లో 100కు వంద సాధించారు. నూజివీడులోని ఓ ప్రైవేటు.....
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Results: పదిలో.. 86.69% ఉత్తీర్ణత
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 86.69% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,16,615 మంది పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 5,34,574 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలే మంచి ఫలితాలు సాధించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. Education: ‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Inter: ఇంటర్ ప్రైవేట్ అభ్యర్థులకు హాజరు మినహాయింపు
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే ప్రైవేట్ అభ్యర్థులకు హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఇంటర్మీడియట్...
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. TET: టెట్కు 48,582 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు
రాష్ట్రంలో జూన్లో జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 48,582 మంది ప్రభుత్వ (ఇన్సర్వీసు) ఉపాధ్యాయులు
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.