ఈనాడు, అమరావతి: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే ప్రైవేట్ అభ్యర్థులకు హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. మినహాయింపు కోసం ఏప్రిల్ 24వ తేదీలోపు అభ్యర్థులు రూ.1,500 దరఖాస్తు ఫీజు చెల్లించాలని పేర్కొంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.