సింగరేణి సంస్థలో మేలో జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ (నంబర్ 2/2024)కు సంబంధించి రాత
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని
రాష్ట్రంలో పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశానికి జులై 26న నుంచి ప్రత్యేక విడత ప్రవేశాలు జరుపుతున్నామని ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
సీబీఎస్ఈ, టోఫెల్ మంచి చెడులపై అధ్యయనం చేసి.. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేశ్ తెలిపారు.
నీట్ పీజీ ద్వారా ఇన్సర్వీస్ కోటాలో కేటాయించే సీట్ల సంఖ్య తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో.....
అమెరికా నుంచి సాఫ్ట్వేర్ కంపెనీల్ని తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచించారు.
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు...........
ఈఏపీసెట్లో క్రీడల కోటాకు సంబంధించిన జాబితాను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ జులై 26 నుంచి ప్రారంభం.........
India has been ranked 82nd spot on a global passport index, allowing Indians visa-free entry to 58 countries, including popular destinations like Indonesia, Malaysia and Thailand.
ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (ఏటీపీ) కవచ్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ) యూజీ 2024 తుది కీ విడుదలైంది.
విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును తిరిగి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్)..........
హైదరాబాద్ గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిథిమ్) అందించే బీబీఏ కోర్సు సీట్లను ఈసారి దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 10న నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి.
రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద బీటెక్ సీట్లు పొందిన విద్యార్థుల్లో 80.33 శాతం మంది బోధనా రుసుములు పొందనున్నారు.
న్యాయ కళాశాలలకు అనుమతులు, గుర్తింపు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం కారణంగా లా కోర్సుల్లో ప్రవేశాలు సకాలంలో జరగడం లేదని,.........
‘విజయవాడ కేంద్రంగా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) తన రీజినల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి..
పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్మర్)..
ఏదైనా స్వచ్ఛంద సంస్థలో సాంకేతిక సేవలు అందించగలిగితే ఐటీ కెరియర్లోకి సులువుగా ప్రవేశించవచ్చు.
OTP has been sent to your registered email Id.