1. ఈ ఆర్థిక సంవత్సరంలో కవచ్కు రూ.1,112 కోట్లు
ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ (ఏటీపీ) ‘కవచ్’ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1,112.57 కోట్లు కేటాయించినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని శాసనసభ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. జులై 22 అత్యంత వేడి రోజు
అత్యంత ఉష్ణోగ్రత కలిగిన రోజుగా జులై 22 రికార్డు సృష్టించింది. ఆ రోజున ప్రపంచ సరాసరి సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఐఓసీ సభ్యురాలిగా మరోసారి నీతా అంబాని
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యురాలిగా నీతా అంబాని తిరిగి ఎన్నికయ్యారు. ఐఓసీ 142వ సెషన్ సందర్భంగా 100 శాతం ఓట్లతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. రైల్వే బడ్జెట్లో ఏపీకి రూ.9,151 కోట్లు
రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ఈ ఏడాది రూ.9,151 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.