• facebook
  • whatsapp
  • telegram

Admissions: తెలుగు వర్సిటీలో ప్రవేశాలు ఇక తెలంగాణకే పరిమితం!  


నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ల మధ్య పదేళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి రాజధాని బంధానికి జూన్‌ 2తో తెరపడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా తెలంగాణకే పరిమితం కానుంది. అయితే ఈ ఏడాది కూడా మీరే ప్రవేశాలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు వర్సిటీకి లేఖ రాసింది. ఈ లేఖ తెలంగాణ రాష్ట్ర ఉన్నత శాఖ పరిశీలించి, జీఏడీకి, ఆ తర్వాత రాష్ట్ర పునర్‌ విభజన కమిటీ అడిటర్‌ జనరల్‌ పరిశీలనకు పంపించారు.అక్కడి నుంచి ఎలాంటి నిర్ణయమూ రాకపోవడంతో విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కేవలం తెలంగాణకే ప్రవేశాలను పరిమితం చేస్తూ వర్సిటీ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

 


మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.