నారాయణగూడ, న్యూస్టుడే: తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ల మధ్య పదేళ్ల పాటు కొనసాగిన ఉమ్మడి రాజధాని బంధానికి జూన్ 2తో తెరపడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కూడా తెలంగాణకే పరిమితం కానుంది. అయితే ఈ ఏడాది కూడా మీరే ప్రవేశాలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు వర్సిటీకి లేఖ రాసింది. ఈ లేఖ తెలంగాణ రాష్ట్ర ఉన్నత శాఖ పరిశీలించి, జీఏడీకి, ఆ తర్వాత రాష్ట్ర పునర్ విభజన కమిటీ అడిటర్ జనరల్ పరిశీలనకు పంపించారు.అక్కడి నుంచి ఎలాంటి నిర్ణయమూ రాకపోవడంతో విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా కేవలం తెలంగాణకే ప్రవేశాలను పరిమితం చేస్తూ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు!
‣ గ్రూపు-1 మెయిన్స్ 100 రోజుల వ్యూహాం!
‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.