• facebook
  • whatsapp
  • telegram

Dost: నేటి నుంచి దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాలు 

 
 రా
ష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దోస్త్‌ ప్రత్యేక విడత ప్రవేశాల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి జులై 24 రాత్రి షెడ్యూల్‌ను విడుదల చేశారు. రూ.400 చెల్లించి ఈ జులై 25 నుంచి ఆగస్టు 2 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. 27 నుంచి ఆగస్టు 3 వరకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆగస్టు 6వ తేదీన సీట్లు కేటాయిస్తామన్నారు.


మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.