• facebook
  • whatsapp
  • telegram

Latest News: 07-02-2023 తాజా విద్యా ఉద్యోగ స‌మాచారం

1. జేఈఈ మెయిన్‌ తొలి విడత ఫలితాలు విడుదల

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌(JEE main 2023) తొలి విడత పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. ఫిబ్ర‌వ‌రి 6న‌ ఉదయం తుది కీని విడుదల చేసిన ఎన్‌టీఏ (NTA).. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. టెక్‌ మహీంద్ర ఉపాధి శిక్షణ

గ్రేటర్‌ నిరుద్యోగ యువతకు టెక్‌ మహీంద్ర ఫౌండేషన్, హెచ్‌సీహెచ్‌డబ్ల్యూ సంస్థ ఆధ్వర్యంలో నాలుగు నెలల పాటు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ, అనంతరం ఉపాధి కల్పిస్తామని మేనేజర్‌ గౌస్‌పాషా తెలిపారు. ఎస్సెస్సీ ఉత్తీర్ణులు, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు/అనుత్తీర్ణులైన.....

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. 13 నుంచి అగ్రి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2022-23 సంవత్సరానికి అగ్రి ఎమ్మెస్సీ (సామాజిక శాస్త్రం), ఎం.టెక్‌, ఎంబీఏ (ఏబీఎం) కోర్సుల్లో ప్రవేశాలకు ఫిబ్ర‌వ‌రి 13 నుంచి 15వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ.....

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. సీబీఏ పరీక్షలు నేటి నుంచి

రాష్ట్ర వ్యాప్తంగా తరగతి గది ఆధారిత అంచనా-2(సీబీఏ) పరీక్షలు ఫిబ్ర‌వ‌రి 7 నుంచి పదో తేదీ వరకు జరగనున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్‌లోని 1-5 తరగతులకు జిల్లా పరీక్షల విభాగం ప్రశ్నపత్రాలను అందిస్తుంది. 6-10 తరగతులకు సంబంధించిన అన్ని రకాల పాఠశాలలకు ప్రశ్నపత్రాలు అందిస్తారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5. ఇంటర్‌ విద్యార్థులకు నాలుగు వేల వీడియో పాఠాలు

తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు నాలుగు వేల వీడియో పాఠాలను ఇంటర్‌ విద్యాశాఖ అందుబాటులోకి తెచ్చింది. జనరల్‌, వొకేషనల్‌తో పాటు సామాన్యశాస్త్రం ప్రయోగ పరీక్షల పాఠాలు, పరీక్షలకు సంబంధించిన టిప్స్‌, ప్రోత్సాహాన్ని ఇచ్చే  ప్రసంగాలను కూడా చేర్చింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని విద్యా ఉద్యోగ స‌మాచారం 


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-02-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.