1. Education: హైస్కూల్ ప్లస్ విద్యార్థులకు అదనపు కోచింగ్ తరగతులు
హైస్కూల్ ప్లస్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Ideal school: ఆదర్శ పాఠశాల ప్రవేశపరీక్షకు 87% మంది హాజరు
ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశానికి ఏప్రిల్ 21న నిర్వహించిన పరీక్షకు 87% మంది హాజరైనట్లు సంయుక్త సంచాలకులు ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. UGC-NET: ఇకపై నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్డీ
పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష (నెట్)కు హాజరుకావచ్చని ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. TSRJC Exam: టీఎస్ఆర్జేసీ పరీక్షకు 84 శాతం హాజరు
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్ఆర్జేసీ) పరిధిలోని 35 జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఏప్రిల్ 21న నిర్వహించిన ప్రవేశపరీక్షలో 84 శాతం మంది......
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.