1. JEE Mains: జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి ఏప్రిల్ 25న తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. JEE Advance: జేఈఈ అడ్వాన్స్కు 33 మంది అర్హత
తిమ్మాపూర్ మండలం అల్గునూర్లోని సాంఘీక సంక్షేమ గురుకుల ప్రతిభ కేంద్రం విద్యార్థులు జేఈఈ మెయిన్స్లో సత్తా చాటారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. Admission: ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
మండలంలోని చిట్టేడు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో 2024-26 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు మే 15 లోగా ఆన్లైన్లో దరఖాస్తులు
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. AE posts: ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. Polyset: 27న పాలీసెట్-2024
ఎన్టీఆర్ జిల్లాలో ఏప్రిల్ 27న ‘పాలీసెట్-2024’ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో రెండు ప్రభుత్వ, 13 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ ట్రేడుల్లో 3,920 సీట్లున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.