దిల్లీ: కరోనా విస్తృతి సమయంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ల నుంచి వెనక్కి వచ్చేసిన భారతీయ వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ తుది పరీక్షల్ని రెండు ప్రయత్నాల్లో పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. దేశంలోని ఏ వైద్య కళాశాలలోనూ చేరకుండానే ‘జాతీయ వైద్య కమిషన్’ పాఠ్యప్రణాళిక, మార్గదర్శకాలకు లోబడి పరీక్షలు రాయవచ్చని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ విక్రమ్నాథ్ల ధర్మాసనం పేర్కొంది. ఒక్క అవకాశాన్నే ఇస్తామన్న కేంద్రం ప్రతిపాదనను ఈ మేరకు సవరించింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆ నియామకాలతో అతిథి అధ్యాపకులకు ఇబ్బంది: శరత్
‣ ప్రఖ్యాత సంస్థలో పరిశోధన డిగ్రీ
‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!
‣ వైద్య పోస్టుల భర్తీకి స్పందన కరవు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.