హబ్సిగూడ, న్యూస్టుడే: ఉప్పల్ సర్కిల్లో జూన్ 30న పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామంతాపూర్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, సమన్వయకర్త వినయ్కుమార్ జూన్ 28న ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 11 కేంద్రాల్లో 3417 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30వరకు ఉంటుందన్నారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ చక్కెర కోర్సులు చక్కని కొలువులు
‣ పుస్తకాలు చక్కగా... పద్ధతిగా!
‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?
‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.