ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ గురుకులాల్లో(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎల్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్, టీఆర్ఈఐఎస్) అయిదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలను (ఫేజ్-1) తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 11న పరీక్ష జరిగింది. ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ విద్యతో పాటు, ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
రాత పరీక్ష (ఫేజ్-1) ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.