ఏఎన్యూ : రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో చేరేందుకు నిర్వహించే లాసెట్, పీజీ లా పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని మే 4 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య సత్యనారాయణే ఏప్రిల్ 25న ఓ ప్రకటనలో తెలిపారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.