1. రెండో విడత ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికల్లో మలి విడతకు రంగం సిద్ధమైంది. రెండో దశలో భాగంగా 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 27న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. మిన్నంటుతున్న ఆకలి కేకలు!
గతేడాది 59 దేశాల్లో 28.2 కోట్ల మంది తీవ్ర ఆకలి సమస్యను ఎదుర్కొన్నట్లు ఆహార సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి వెలువరించిన అంతర్జాతీయ నివేదిక తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. వ్యవసాయ రుణాలు మరింత వేగంగా!
వ్యవసాయ రుణాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విభాగమైన ఆర్బీఐహెచ్తో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్) భాగస్వామ్యం కుదుర్చుకుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
ఇరాన్ సైన్యానికి సాంకేతికత బదలాయింపు, అక్రమ వాణిజ్యం ఆరోపణలపై 12కు పైగా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటిలో భారత్కు చెందినవి మూడు ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10 మీ. ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. అతడు 2.8 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్ రుద్రాంక్ష్ను ఓడించి విజేతగా నిలిచాడు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.