ఈనాడు, హైదరాబాద్: ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని కరీంనగర్, గౌలిదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ) గురుకులాల్లో 6, 7, 8, 9, 10 తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి బ్యాక్లాగ్ సీట్లు, తొమ్మిదో తరగతి రెగ్యులర్ సీట్ల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫేజ్-4 ఫలితాలను గురుకుల సొసైటీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఆగస్టు 16న విడుదల చేశారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 22లోగా ఆయా గురుకులాల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో అయిదో తరగతిలో ప్రవేశానికి సంబంధించి మూడో విడత ఎంపిక జాబితాను కూడా ప్రకటించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రాంప్ట్ ఇంజినీర్.. కోట్లలో ప్యాకేజీ!
‣ బీటెక్తో హెచ్ఏఎల్లో ఉద్యోగాలు
‣ 'క్యాట్ 2023' సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.