కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఫార్మసీ 5వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ (సప్లిమెంటరీ) పరీక్షలు అక్టోబరు 11 నుంచి నిర్వహిస్తున్నామని విశ్వద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 5 సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 6 సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయన్నారు.
* బీఫార్మసీ రెండో సంవత్సరం, మూడో సంవత్సరం చదివే విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగప్రసాద్ అక్టోబరు 5న ఒక ప్రకటనలో తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఇంటర్తో 7,547 ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుళ్లు
‣ తీర రక్షక దళంలో అసిస్టెంట్ కమాండెంట్లు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.