ఈనాడు, అమరావతి: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ను నవంబరు 15 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ రామమోహనరావు తెలిపారు. రిజిస్ట్రేషన్లు 15-17, ధ్రువపత్రాల పరిశీలన 16-18, కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ఐచ్ఛికాల నమోదు 17-19, వెబ్ఐచ్ఛికాల మార్పు 20, సీట్ల కేటాయింపును 22 తేదీల్లో చేయనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు 23వ తేదీ లోపు కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!
‣ నేషనల్ ఫెర్టిలైజర్స్లో మేనేజ్మెంట్ ట్రైనీలు
‣ ఎయిమ్స్ భోపాల్లో నాన్ఫ్యాకల్టీ పోస్టులు
‣ ఆన్క్యాంపస్, ఆఫ్క్యాంపస్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.