• facebook
  • whatsapp
  • telegram

Counselling: 23 వరకు ఎంఈడీ, ఎంపీఈడీ చివరి విడత కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఎంఈడీ, ఎంపీఈడీ (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) సీట్ల భర్తీకి సీపీగెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ కాలపట్టికను కన్వీనర్‌ ఆచార్య ఐ.పాండురంగారెడ్డి న‌వంబ‌రు 21న‌ ప్రకటించారు. న‌వంబ‌రు 23వ తేదీ వరకు సీపీగెట్‌లో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి న‌వంబ‌రు 26న సీట్లు కేటాయిస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.