ఈనాడు, హైదరాబాద్: ఎంఈడీ, ఎంపీఈడీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) సీట్ల భర్తీకి సీపీగెట్ చివరి విడత కౌన్సెలింగ్ కాలపట్టికను కన్వీనర్ ఆచార్య ఐ.పాండురంగారెడ్డి నవంబరు 21న ప్రకటించారు. నవంబరు 23వ తేదీ వరకు సీపీగెట్లో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని, వారికి నవంబరు 26న సీట్లు కేటాయిస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!
‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!
‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.