ఈనాడు డిజిటల్, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ చర్యల్లో భాగంగా ప్రాథమికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు డిసెంబరు 20, 21 తేదీల్లో విజయవాడలోని ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈనెల 20న ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇండస్ట్రీయల్, టెక్నికల్ అసిస్టెంట్ (జీఈవో ఫిజిక్స్) ఇన్ ఏపీ గ్రౌండ్ వాటర్, టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ మైన్స్ అండ్ జియోలజీ, డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్ గ్రేడ్-2 ఇన్ ఏపీ జువెనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సబ్ సర్వీస్.. డిసెంబరు 21న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ లాబరేటరీస్ అండ్ ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్, జూనియర్ ట్రాన్స్లేటర్ (తెలుగు) ఇన్ ఏపీ ట్రాన్స్లేషన్ పోస్టులకు ఎంపిక చేసిన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరుగనుంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఎయిమ్స్ బీబీనగర్లో జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
‣తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ పోస్టులు
‣ ఐఐఎమ్కేలో అకడమిక్ అసోసియేట్ పోస్టులు
‣ అనకాపల్లి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో 23 ఉద్యోగాలు
‣ఎన్సీపీఓఆర్, గోవాలో సీనియర్ మేనేజర్ ఖాళీలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.