కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం రెండో విడత (సప్లిమెంటరీ) పరీక్షలు డిసెంబరు 9 నుంచి కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో జరుగుతాయని ప్రాంతీయ సమన్వయ కేంద్రం అధికారి డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 2023 విద్యా సంవత్సరానికి పీజీ ద్వితీయ సంవత్సర తరగతులు డిసెంబరు 9 నుంచి ప్రారంభమవుతున్నాయన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్లో ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.