• facebook
  • whatsapp
  • telegram

BRAOU: 9 నుంచి అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరీక్షలు

కరీంనగర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం రెండో విడత (సప్లిమెంటరీ) పరీక్షలు డిసెంబరు 9 నుంచి కరీంనగర్‌ ఎస్సారార్‌ కళాశాలలో జరుగుతాయని ప్రాంతీయ సమన్వయ కేంద్రం అధికారి డాక్టర్‌ ఆడెపు శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2023 విద్యా సంవత్సరానికి పీజీ ద్వితీయ సంవత్సర తరగతులు డిసెంబరు 9 నుంచి ప్రారంభమవుతున్నాయన్నారు.

మరింత సమాచారం... మీ కోసం! 

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు



















 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.