*విద్యాశాఖ కమిషనర్ వెల్లడి
ఈనాడు డిజిటల్, అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) మోడల్ పాఠశాలల్లో ఒప్పంద ఉద్యోగుల నియామకమంటూ ప్రచారంలో ఉన్న నోటిఫికేషన్ నకిలీదని విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేశ్కుమార్ డిసెంబరు 18న ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ఉద్యోగ ప్రకటనలు ఉంటే అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేస్తామని, నకిలీ నోటిఫికేషన్ల పట్ల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సివిల్స్ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు
‣ ఫర్నిచర్ డిజైన్ కెరియర్ గైడెన్స్
‣ ఐటీఐతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
‣ గ్రూప్ 1, 2 సక్సెస్కు ముఖ్య సూచనలు
‣ ఫ్యాషన్ కెరియర్లో ప్రవేశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.