కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షలు డిసెంబరు 27 నుంచి నిర్వహిస్తున్నట్లు సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ సమన్వయ కేంద్రం అధికారి డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ డిసెంబరు 26న ఒక ప్రకటనలో తెలిపారు. అదే తేదీ నుంచి బీఎస్సీ సైన్స్ ప్రయోగ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 995 ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కొలువులు
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.