కరీంనగర్ కలెక్టరేట్, న్యూస్టుడే: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ద్వితీయ, తృతీయ, 5వ సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు జనవరి 17 వరకు అని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ అధికారి డాక్టర్ ఆడెపు శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.