ఈనాడు, హైదరాబాద్: వచ్చే మార్చి 18వ తేదీ నుంచి మొదలయ్యే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు జనవరి 8వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు ఎ.కృష్ణారావు తెలిపారు. విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఫీజు చెల్లింవచ్చని, ఇదే చివరి అవకాశమని ఆయన పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.